6, జూన్ 2015, శనివారం

బ్లాగ్మిత్రులారా
ప్రపంచం ఎలాపరిగేడుతోందో చూసారా?  అప్పుడే నేను బ్లాగ్ లో టపా రాసి రెండుసంవత్సరాలు అయ్యిపోయింది . మదిలో కధలు , కబుర్లు , కాకరకాయలు మొలిచినా సమయాభావం వల్ల కొంత బద్ధకం వల్ల కొంత రాయలేకపోయాను .

   ఒక కధ బుర్రను తినేస్తోంది దాన్ని పేపర్ మీద పెట్టాలని ఎప్పటినుండో ఆలోచన ఉంది . త్వరలో రాస్తాను కూడా ...

నా బ్లాగ్మిత్ర బంధుగణం ఎలా ఉన్నారో , అసలు నేను గుర్తున్ననో లేదో ? వనజక్క , రసజ్ఞ చెల్లి , తాత గారు , బులుసు గారు పద్మార్పిత గారు ప్రిన్సు , జ్యోతిర్మయి, సుధా గారు, ఇంకా చాలా మందిని చాలా మిస్సయ్యాను ....


వస్తున్నాడు త్వరలో మీ "పల్లెటూరి పాలేరు " మిత్రుల్లారా జాగర్తా ................ ............... నా ఇన్ని రోజుల మౌనదీక్ష వీడి వస్తున్నా ................... ఇక మీ బుర్రలు బురేల్లా ఉబ్బుతాయో ... ! మీ కళ్ళు కాకుల్లగా అరుస్తాయో .... !! అసలు మీరు మీరుగా ఉంటారో లేక నన్నుఎగరేసి  తంతారో త్వరగా తేల్చుకొని రెడీ అవ్వండి .... :)

కామెంట్‌లు లేవు: